![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Damodaram_Sanjivayya_2008_stamp_of_India.jpg/640px-Damodaram_Sanjivayya_2008_stamp_of_India.jpg&w=640&q=50)
దామోదరం సంజీవయ్య
రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 8, 1972) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
దామోదరం సంజీవయ్య | |||
[[Image:![]() | |||
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం జనవరి 11, 1960—మార్చి 12, 1962 | |||
ముందు | నీలం సంజీవరెడ్డి | ||
---|---|---|---|
తరువాత | నీలం సంజీవరెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఫిబ్రవరి 14,1921 పెద్దపాడు , కర్నూలు జిల్లా | ||
మరణం | మే 8,1972[1] | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
మతం | హిందూ |
మూసివేయి
2022 ఫిబ్రవరి 14న సంజీవయ్య 101వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.[2]