From Wikipedia, the free encyclopedia
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి (పర్షియా :: خواجہ معین الدین چشتی ) జననం 1141, మరణం1230, గరీబ్ నవాజ్ (పర్షియన్ : غریب نواز ), అని కూడా ప్రసిద్ధి. ఇతడు ప్రఖ్యాతిగాంచిన చిష్తియా తరీఖా సూఫీ గురువు, దక్షిణాసియాలో ప్రాసస్తం పొందినవాడు. ఇతడి జననం 536 హిజ్రీ / 1141 సా.శ., పర్షియా (ఇరాన్) లోని సీస్తాన్, ఖోరాసాన్ లో.
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్బందీ · షియా · అహ్లె హదీస్ |
భారత్లో మస్జిద్లు |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్లె సున్నత్ ఉద్యమం |
భారతదేశంలో ఇస్లాంను వ్యాప్తిచెందించెను. ఇతడి సమాధి అజ్మీర్లో గలదు. అన్ని మతాల వారు ఇతడి సమాధిని దర్శించడం ఇస్లాంమతంలోగల విశాలతత్వాన్ని నిరూపిస్తుంది. భారత ఉపఖండంలో చిష్తియా తరీఖాను స్థాపించెను.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.