హరి దేవ్ జోషి
From Wikipedia, the free encyclopedia
హరి దేవ్ జోషి (17 డిసెంబర్ 1920 - 21 మార్చి 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు . రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.కాంగ్రెస్ పార్టీ కీ చెందినవాడు. రాజస్థాన్ రాష్ట్రానికి హరిదేవ్ జోషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. [1] [2]
త్వరిత వాస్తవాలు హరిదేవ్ జోషి, రాజస్థాన్ ముఖ్యమంత్రి ...
హరిదేవ్ జోషి | |
---|---|
రాజస్థాన్ ముఖ్యమంత్రి | |
In office 1989 డిసెంబర్ 4 – 1990 మార్చి 4 | |
అంతకు ముందు వారు | శివ చరణ్ మాథూర్ |
తరువాత వారు | బైరాన్ సింగ్ షెకావత్ |
In office 1985 జనవరి 21 – 1988 జనవరి 20 | |
అంతకు ముందు వారు | హీరాలాల్ దేవ్ |
తరువాత వారు | శివ చరణ్ మాథూర్ |
In office 1973 అక్టోబర్ 11 – 1977 ఏప్రిల్ 29 | |
తరువాత వారు | రాష్ట్రపతి పాలన |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1920 డిసెంబర్ 17 రాజస్థాన్, భారతదేశం |
మరణం | 1995 మార్చి 28 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూసివేయి