స్వరాజ్యం
From Wikipedia, the free encyclopedia
స్వరాజ్యం 1983 ఆగస్టు 5న విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ బ్యానర్ పై మాదాల రంగారావు నిర్మించిన ఈ సినిమాకు నవతరం యూనిట్ దర్శకత్వం వహించింది. మాదాల రంగారావు, శ్యామల గౌరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
స్వరాజ్యం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నవతరం యూనిట్ |
---|---|
తారాగణం | మాదాల రంగారావు , శ్యామలగౌరి |
నిర్మాణ సంస్థ | నవతరం పిక్చర్స్ |
భాష | తెలుగు |
మూసివేయి