సుచేతా కడేత్కర్
From Wikipedia, the free encyclopedia
సుచేతా కడేత్కర్ (మరాఠీ: सुचेता कडेठाणकर) (జననం. 1977 డిసెంబరు 31) పూణెకు చెందిన భారతీయురాలు. ఈమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కారకురాలు. ఈమె 2011 జూలై 15 న ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటారు[1] The 33[2] సంవత్సరాల వయసులోనే ఎడారి అన్వేషనలో 13 మంది సభ్యులకు నాయకత్వం వహించిన రిప్లీ డావెన్పోర్ట్ Archived 2014-03-23 at the Wayback Machineతో కలసి వెళ్లారు.