![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Building_of_Vetapalem_Library.jpg/640px-Building_of_Vetapalem_Library.jpg&w=640&q=50)
సారస్వత నికేతనం
ప్రకాశం జిల్లా వేటపాలెం లోని గ్రంథాలయం. / From Wikipedia, the free encyclopedia
సారస్వత నికేతనం బాపట్ల జిల్లా వేటపాలెం లోని పురాతన తెలుగు గ్రంథాలయం. ఈ గ్రంథాలయము 1918 అక్టోబరు 15 నాడు ఊటుకూరి వెంకట శ్రేష్టి స్థాపించాడు. అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశాడు.[1] స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉంది.
త్వరిత వాస్తవాలు దేశము, స్థాపితము ...
![]() భవనం | |
దేశము | భారతదేశం |
---|---|
స్థాపితము | 1918-10-15 |
చట్టపరమైన విధికి సూచనలు | సొసైటీల నమోదు చట్టం, 1920 |
ప్రదేశము | వేటపాలెం, ఆంధ్రప్రదేశ్ |
భౌగోళికాంశాలు | 15.783278°N 80.306111°E / 15.783278; 80.306111 |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
గ్రంధాల సంఖ్య | 1 లక్ష |
ఇతర విషయాలు | |
సిబ్బంది / ఉద్యోగులు; | 10 |
వెబ్సైటు | http://www.saraswataniketanam.in |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/7f/Vetapalem_library.jpg/220px-Vetapalem_library.jpg)