రాజీవ్ స్మృతి భవన్
విశాఖపట్నంలోని ఒక స్మారక, సాంస్కృతిక కేంద్రం / From Wikipedia, the free encyclopedia
17.717231°N 83.328225°E / 17.717231; 83.328225
త్వరిత వాస్తవాలు రాజీవ్ స్మృతి భవన్, స్థాపితం ...
రాజీవ్ స్మృతి భవన్ | |
---|---|
స్థాపితం | 2008 (2008) |
ప్రదేశం | బీచ్ రోడ్, విశాఖపట్నం |
రకం | సాంస్కృతిక కేంద్రం |
ఓనర్ | మహా విశాఖ నగరపాలక సంస్థ |
మూసివేయి
రాజీవ్ స్మృతి భవన్, విశాఖపట్నంలోని పాండురంగపురం, బీచ్ రోడ్ వద్ద ఉన్న స్మారక, సాంస్కృతిక కేంద్రం. 2008 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాశశేఖరరెడ్డి దీనిని ప్రారంభించాడు.[1]