![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1c/Mohan_Lal_Sukhadia_1988_stamp_of_India.jpg/640px-Mohan_Lal_Sukhadia_1988_stamp_of_India.jpg&w=640&q=50)
మోహన్ లాల్ సుఖాడియా
From Wikipedia, the free encyclopedia
మోహన్ లాల్ సుఖాడియా ( 1916 జూలై 31 – 1982 ఫిబ్రవరి 2) భారతీయ రాజకీయ నాయకుడు, 1954 నుండి 1971 వరకు,17 ఏళ్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 38 ఏళ్ళకే ముఖ్యమంత్రై, రాజస్థాన్లో ప్రధాన సంస్కరణలు చేపట్టి, అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఇందుకుగానూ, ఈయన ఆధునిక రాజస్థాన్ వ్యవస్థాపకుడిగా పరిగణించబడుతున్నాడు.[1][2] సుఖాడియా, ఆ తరువాతి కాలంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు 5th [[రాజస్థాన్ ముఖ్యమంత్రి]], ముందు ...
మోహన్ లాల్ సుఖాడియా | |||
![]() | |||
5th [[రాజస్థాన్ ముఖ్యమంత్రి]] | |||
---|---|---|---|
పదవీ కాలం 13 నవంబరు 1954 -13 మార్చి 1967 | |||
ముందు | జై నారాయణ్ వ్యాస్ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
పదవీ కాలం 26 ఏప్రిల్ 1967 - 9 జూలై 1971 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | బర్కతుల్లా ఖాన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 31 జూలై 1916 ఝాలావర్, రాజస్థాన్ | ||
మరణం | 2 ఫిబ్రవరి 1982 (65 సంవత్సరాలు) బికనేర్, రాజస్థాన్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేస్ |
మూసివేయి