భీష్మ సహనీ
భారతీయ రచయత ,నాటక రచయిత మరియు నటుడు / From Wikipedia, the free encyclopedia
భీష్మ సహానీ (8 ఆగష్టు 1915 - 11 జూలై 2003) ఒక హిందీ రచయిత, నాటకకర్త, నటుడు. ఇతడు దేశవిభజన అంశంపై వ్రాసిన తమస్ అనే నవల (టెలీ ఫిలిమ్గా రూపొందించబడింది.) ఇతనికి పేరుతెచ్చింది. 199లో భారతప్రభుత్వం ఇతడికి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది.[1] 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. హిందీ సినిమా నటుడు బలరాజ్ సహానీ ఇతని తమ్ముడు.
త్వరిత వాస్తవాలు భీష్మ సహానీ, పుట్టిన తేదీ, స్థలం ...
భీష్మ సహానీ | |
---|---|
![]() | |
పుట్టిన తేదీ, స్థలం | (1915-08-08)1915 ఆగస్టు 8 రావల్పిండి, బ్రిటీష్ ఇండియా |
మరణం | 2003 జూలై 11(2003-07-11) (వయసు 87) ఢిల్లీ, భారతదేశం |
వృత్తి | రచయిత, నాటకరచయిత,విద్యావేత్త, నటుడు, సామాజికవేత్త |
కాలం | 1955–2003 |
సంతకం | ![]() |
మూసివేయి