భీశెట్టి వెంకట సత్యవతి
From Wikipedia, the free encyclopedia
భీశెట్టి వెంకట సత్యవతి (కాండ్రేగుల సత్యవతి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు, రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుండి ఎంపీగా గెలిచింది.[1]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
భీశెట్టి వెంకట సత్యవతి | |||
పదవీ కాలం 23 మే 2019 – ప్రస్తుతం | |||
ముందు | ముత్తంసెట్టి శ్రీనివాసరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | అనకాపల్లి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1966-04-28) 1966 ఏప్రిల్ 28 (వయసు 58) ఎస్.రాయవరం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | జగన్నాధరావు , దేముళ్ళమ్మ | ||
జీవిత భాగస్వామి | డాక్టర్ కాండ్రేగుల విష్ణుమూర్తి | ||
సంతానం | డా.యశ్వంత్ , డా.పావని | ||
నివాసం | అనకాపల్లి | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్ర మెడికల్ కాలేజీ , విశాఖపట్నం | ||
వృత్తి | వైద్యురాలు, రాజకీయ నాయకురాలు |
మూసివేయి