భారత కేంద్ర మంత్రిమండలి
From Wikipedia, the free encyclopedia
భారత కేంద్ర మంత్రి మండలి, (కేబినెట్) భారత ప్రభుత్వం సామూహిక నిర్ణయాలను తీసుకునే అధికారం కలిగిఉంది. ప్రధాన మంత్రి, కేబినెట్ స్థాయి మంత్రులు దీనిలో సభ్యులు. ఇతర స్థాయి మంత్రులు కేంద్ర మంత్రిమండలికి పనిలో సహాయ పడతారు. క్యాబినెట్ సెక్రటరీ కేంద్ర మంత్రిమండలికి సలహాదారుగా వ్యవహరిస్తారు.
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. (జూన్ 2024) |
త్వరిత వాస్తవాలు Union Council of Ministers, సంస్థ అవలోకనం ...
మూసివేయి
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరించాడు. మొత్తం మంత్రుల సంఖ్య 78. వీరిలో 31 మంది కేబినెట్ హోదా మంత్రులు కాగా, మిగిలినవారు సహాయ మంత్రులు. కేంద్ర హోం, విదేశాంగ శాఖలకు ముగ్గురేసి సహాయ మంత్రుల్ని కేటాయించారు.[1][2]