బులుసు సాంబమూర్తి
స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
బులుసు సాంబమూర్తి (1886 - 1958) దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. భారతదేశ స్వాతంత్ర్యం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు. ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
బులుసు సాంబమూర్తి Bulusu Sambamurti | |||
ఆధ్యక్షుడు, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ | |||
పదవీ కాలం జూలై 18, 1937 – 1942 | |||
ముందు | బి. రామచంద్రారెడ్డి | ||
---|---|---|---|
తరువాత | యు. రామారావు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1886-03-04)1886 మార్చి 4 Dulla, ఆంధ్ర ప్రదేశ్ | ||
మరణం | 1958 ఫిబ్రవరి 2(1958-02-02) (వయసు 71) కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్ | ||
జాతీయత | Indian | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
వృత్తి | రాజకీయాలు | ||
మతం | హిందూమతం |
మూసివేయి