బద్దం నరసింహారెడ్డి
From Wikipedia, the free encyclopedia
బద్దం నరసింహారెడ్డి (జూన్ 21, 1931 - నవంబర్ 6, 2017) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు. వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డిగా ప్రసిద్ధులు. భారత జాతీయ కాంగ్రెసు తరపున మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1989, 1996, 1998లలో ఎన్నికయ్యారు.
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
బీ. ఎన్. రెడ్డి | |||
నియోజకవర్గం | మిర్యాలగూడ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1931-06-21)1931 జూన్ 21 నకిరేకల్, నల్లగొండ జిల్లా, తెలంగాణ | ||
మరణం | నవంబర్ 6, 2017 హైదరాబాద్, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | అలివేలు | ||
సంతానం | ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు | ||
మతం | హిందూ |
మూసివేయి