పి.ఎ.సంగ్మా
భారతీయ రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
పి.ఎ.సంగ్మా (1947 సెప్టెంబరు 1 – 2016 మార్చి 4) భారతదేశ లోక్ సభా స్పీకరుగా 1996 నుండి 1998 వరకు పనిచేసారు. ఆయన మేఘాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1988 నుండి 1990 వరకు పనిచేసారు. 1996 నుంచి 1998 వరకు లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించిన సంగ్మా, ప్రస్తుతం తురా (మేఘాలయ) ఎంపీగానూ కొనసాగుతున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ)కి ఆయన అధ్యక్షుడు కూడా. .
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
పి.ఎ.సంగ్మా | |||
![]() | |||
లోక్సభ స్పీకరు | |||
పదవీ కాలం 25 మే 1996 – 23 మార్చి 1998 | |||
పదవీ కాలం 6 ఫిబ్రవరి 1988 – 25 మార్చి 1990 | |||
ముందు | Williamson Sangma | ||
---|---|---|---|
తరువాత | Brington Buhai Lyngdoh | ||
పదవీ కాలం 1991 – 20 మార్చి 2008 | |||
ముందు | సన్ఫోర్డ్ మారక్ | ||
పదవీ కాలం మే 2014 – M | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1 సెప్టెంబరు 1947 Chapahathi, Garo Hills District, Assam, India (now in West Garo Hills District, Meghalaya) | ||
మరణం | 2016 మార్చి 4(2016-03-04) (వయసు 68) న్యూఢిల్లీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | Independent (2012—2013) Nationalist Congress Party (1999—2004; 2005—2012) | ||
పూర్వ విద్యార్థి | National Institute of Technolog Patna | ||
మతం | Christianity |
మూసివేయి