తృణమూల్ కాంగ్రెస్
భారతదేశం యొక్క రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (సంక్షిప్తంగా AITC, దీనిని తృణమూల్ కాంగ్రెస్ అని కూడా పిలుస్తారు, గతంలో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్) భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీ 1998 లో స్థాపించబడింది. ఈ పార్టీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు.[1]
త్వరిత వాస్తవాలు తృణమూల్ కాంగ్రెస్, నాయకుడు ...
తృణమూల్ కాంగ్రెస్ | |
---|---|
నాయకుడు | మమతా బెనర్జీ |
Chairperson | మమతా బెనర్జీ |
రాజ్యసభ నాయకుడు | డెరెక్ ఓ బ్రెయిన్ |
స్థాపకులు | మమతా బెనర్జీ |
స్థాపన తేదీ | 1 జనవరి 1998 (26 సంవత్సరాల క్రితం) (1998-01-01) |
ప్రధాన కార్యాలయం | 30B హరీష్ ఛటర్జీ వీధి కోల్కాతా-700026, పశ్చిమ బెంగాల్, భారతదేశం. |
పార్టీ పత్రిక | Jago Bangla (Bengali) |
విద్యార్థి విభాగం | అఖిల భారత తృణమూల్ చాత్ర పరిషద్ |
యువత విభాగం | అఖిల భారత తృణమూల్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | అఖిల భారత తృణమూల్ మహిళా కాంగ్రెస్ |
కార్మిక విభాగం | అఖిల భారత తృణమూల్ వర్తక సంగం కాంగ్రెస్ |
రైతు విభాగం | అఖిల భారత తృణమూల్ రైతు కాంగ్రెస్ |
రంగు(లు) | Green |
కూటమి | జాతీయ ప్రజాస్వామ్య కూటమి (1999–2007) ఐక్య ప్రగతిశీల కూటమి (2009–2012) ఫెడరల్ ఫ్రంట్ (2019–present) |
లోక్సభ స్థానాలు | 20 / 543 |
రాజ్యసభ స్థానాలు | 11 / 245 |
శాసన సభలో స్థానాలు | భారతదేశ రాష్ట్రాలు |
Election symbol | |
మూసివేయి