![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a7/Kamalingeswara_Temple%252C_Gallavilli%252C_Andhra_Pradesh_-_01.jpg/640px-Kamalingeswara_Temple%252C_Gallavilli%252C_Andhra_Pradesh_-_01.jpg&w=640&q=50)
పార్వతీపురం మన్యం జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా / From Wikipedia, the free encyclopedia
పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఏప్రిల్ 4న పూర్వపు విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల భాగాలతో ఏర్పరచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు, ఇది కూడా గిరిజన ప్రాంతాల జిల్లా. జిల్లా కేంద్రంపార్వతీపురం. ఈ జిల్లాలో రెండో తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయం, శంబరి పోలమాంబ ఆలయం, ఆసియాలో మొదటి రబ్బర్ డ్యాం ప్రముఖ పర్యాటక కేంద్రాలు.
త్వరిత వాస్తవాలు పార్వతీపురం మన్యం జిల్లా, దేశం ...
పార్వతీపురం మన్యం జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
జిల్లా | |||||||
(పైనుండి క్రిందికి ఎడమనుండి కుడికి) గాళ్లవిల్లి లోని కామలింగేశ్వర దేవాలయం, పెద్ద గెడ్డ ఆనకట్ట, సాలూరు వద్ద వేగావతి, పార్వతీపురం నుండి తూర్పుకనుమలు, పాలకొండ దగ్గర దృశ్యం. | |||||||
![]() | |||||||
Coordinates: 18.8°N 83.4°E / 18.8; 83.4 | |||||||
దేశం | ![]() | ||||||
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ | ||||||
జిల్లా కేంద్రం | పార్వతీపురం | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 3,659 కి.మీ2 (1,413 చ. మై) | ||||||
జనాభా (2011)[1] | |||||||
• మొత్తం | 9,25,340 | ||||||
• జనసాంద్రత | 250/కి.మీ2 (650/చ. మై.) | ||||||
Time zone | UTC+5:30 (IST) |
మూసివేయి