పశ్చిమ గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా / From Wikipedia, the free encyclopedia
పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా, ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో కలిపారు. అవశేష జిల్లాకు కేంద్రం భీమవరం. గుంటుపల్లి (కామవరపుకోట) గుహాలయాలు, భీమవరంలోని భీమారామం, పాలకొల్లు లోని క్షీరారామం, నరసాపురం తీరప్రాంతం, కొల్లేరు సరస్సు ముఖ్య పర్యాటక ఆకర్షణలు.
త్వరిత వాస్తవాలు పశ్చిమ గోదావరి జిల్లా, దేశం ...
పశ్చిమ గోదావరి జిల్లా | |
---|---|
Coordinates: 16.7°N 81.1°E / 16.7; 81.1 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతీయ | కోస్తా |
ప్రధాన కార్యాలయం | భీమవరం |
విస్తీర్ణం | |
• Total | 2,278 కి.మీ2 (880 చ. మై) |
జనాభా | |
• Total | 18,44,898 |
• జనసాంద్రత | 810/కి.మీ2 (2,100/చ. మై.) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
లోక్సభ నియోజకవర్గం | నరసాపురం లోక్సభ నియోజకవర్గం |
మూసివేయి