నరసాపురం
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
నరసాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. ఇక్కడ గోదావరి నదీతీరం, ఎంబర్ మన్నార్ దేవాలయం, దగ్గరలోగల సముద్రతీరం పర్యాటక ఆకర్షణలు.
నరసాపురం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం నరసాపురం (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు నరసాపురం, దేశం ...
పట్టణం | |
![]() | |
Coordinates: 16.43°N 81.68°E / 16.43; 81.68 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండలం | నరసాపురం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 11.32 కి.మీ2 (4.37 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 58,770 |
• జనసాంద్రత | 5,200/కి.మీ2 (13,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1041 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8814 ![]() |
పిన్(PIN) | 534275 ![]() |
Website | ![]() |
మూసివేయి