నేలటూరి వెంకటరమణయ్య
చరిత్ర పరిశోధకుడు / From Wikipedia, the free encyclopedia
సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు నేలటూరి వెంకటరమణయ్య ప్రకాశం జిల్లా నేలటూరు గ్రామంలో 1883లో జన్మించారు. తండ్రి సుబ్బయ్య, తల్లి పాపమ్మ. పూదూరు ద్రావిడులు. ఆంధ్రదేశ చరిత్ర, శాసనములు, ప్రాచీనసాహిత్యంలో విశేష కృషి చేసేరు. మరణం 1977లో. ఆంధ్రప్రభ 15-8-1963 ప్రత్యేక సంచికలో తిరుమల రామచంద్రగారు రాసిన వ్యాసం "మహామనీషి వెంకటరమణయ్య" తెలుగు తూలికలో చూడవచ్చు.[1]