ద్వారక మఠం
From Wikipedia, the free encyclopedia
ద్వారకాలోని శారదా పీఠం ఆది శంకరాచార్యులు శారదా పీఠం క్రీ.శ.8వ శతాబ్దంలో స్థాపించ బడింది. ద్వారకా మఠము జగద్గురు ఆది శంకరులచే స్థాపించబడిన నాలుగు మఠములలో ఒకటి. ఈ మఠం క్షేత్రం గుజరాత్లో ద్వారకా క్షేత్రము వద్ద ఉంది.ద్వారకాతో పాటు జ్యోతిర్మఠం, శృంగేరి, పురిలో కూడా ఇలాంటి పీఠాలు ఉన్నాయి. ఈ నాలుగు మఠాలు హిందూ తత్వశాస్త్రం, సనాతన ధర్మ మత ఆచారాలను, ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి మార్గం అయిన అద్వైత వేదాంతం సిద్ధాంతంతో ఏర్పడినవి[1].