తరుణ్ భాస్కర్ దాస్యం
సినీ దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
తరుణ్ భాస్కర్ దాస్యం తెలుగు సినిమా దర్శకుడు. 2016 లో విడుదలైన పెళ్ళి చూపులు అతని మొదటి సినిమా. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక ఉత్తమ మాటల రచయితగా కూడా అతనికి జాతీయ పురస్కారం దక్కింది.[1] 2019 లో తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. 2020లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ లో అతిథి పాత్ర పోషించాడు.