ఢిల్లీ సుల్తానేట్
భారత ఉపఖండంలోని అధిక భాగాన్ని పాలించిన వరుస ఇస్లామిక్ రాజవంశాలు (1206-1526) / From Wikipedia, the free encyclopedia
ఢిల్లీ సల్తనత్ స్వల్పకాలీన ఐదు వంశాల రాజ్య కాలాన్ని ఢిల్లీసల్తనత్ గా వ్యవహరిస్తారు. ఈ ఐదు వంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని వివిధ కాలాలలో పరిపాలించాయి. ఈ సల్తనత్ లకు చెందిన సుల్తానులు ప్రముఖంగా మధ్యయుగపు భారత్ కు చెందిన టర్కిక్, పష్తూన్ (అఫ్గాన్) జాతికి చెందిన వారు. వీరు 1206 నుండి 1526 వరకు పరిపాలన చేశారు. అని కూడా అంటారు. ఈ ఐదు వంశాల పాలన మొఘల్ సామ్రాజ్యం ఆరంభంతో పతనమయ్యింది. ఈ ఐదు వంశాలు మమ్లూక్ వంశం (1206–90); ఖిల్జీ వంశం (1290–1320); తుగ్లక్ వంశం (1320–1414); the సయ్యద్ వంశం (1414–51);, ఆప్ఘనుల లోడీ వంశం (1451–1526).
ఢిల్లీ సలాతీన్ / ఢిల్లీ సల్తనత్ | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1206–1526 | |||||||||||||||||
Delhi Sultanate under various dynasties. | |||||||||||||||||
రాజధాని | ఢిల్లీ (1206–1327) దౌలతాబాదు (1327–1334) ఢిల్లీ (1334–1506) ఆగ్రా (1506–1526) | ||||||||||||||||
సామాన్య భాషలు | పర్షియన్ (అధికారిక)[1] | ||||||||||||||||
మతం | సున్నీ ఇస్లాం | ||||||||||||||||
ప్రభుత్వం | రాచరిక వ్యవస్థ | ||||||||||||||||
సుల్తాన్ | |||||||||||||||||
• 1206–1210 | కుతుబుద్దీన్ ఐబక్ (మొదటి) | ||||||||||||||||
• 1517–1526 | ఇబ్రాహీం లోఢీ (ఆఖరి) | ||||||||||||||||
చారిత్రిక కాలం | మధ్యయుగ ఆఖరు | ||||||||||||||||
• స్థాపన | 1206 | ||||||||||||||||
• పతనం | 1526 | ||||||||||||||||
|
కుతుబుద్దీన్ ఐబక్, ఒక బానిస, ఇతడు ముహమ్మద్ ఘోరీ యొక్క బానిస, ఇతడు బానిస వంశానికి చెందిన మొదటి సుల్తాన్. ఇతడి కాలంలో ఉత్తరభారతదేశం వీరి వశంలో ఉండేది. ఆ తరువాత ఖిల్జీ వంశం పరిపాలించింది. వీరికాలంలో పరిపాలన మధ్యభారతదేశం వరకూ వ్యాప్తి చెందింది. ఈ రెండు సల్తనత్ లు భారతధేశ ఉపఖండానికి కేంద్రీకృతం చేయడంలో విఫలమయ్యింది. కానీ మంగోల్ సామ్రాజ్యం విస్తరించకుండా అడ్డుపడడంలో సఫలీకృతం అయినది.[2]