జేమ్స్ బాండ్ 999
From Wikipedia, the free encyclopedia
జేమ్స్ బాండ్ 999 1984 మే 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వాణి సినీ ఆర్ట్స్ బ్యానర్ పై వి.ఎస్. రంగనాథ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. ఎన్.వి.సుబ్బరాజు సమర్పించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]