జేమ్స్ బాండ్ (2015 సినిమా)
From Wikipedia, the free encyclopedia
జేమ్స్ బాండ్ 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహించాడు. ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించాడు. అల్లరి నరేష్, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలను పోషించగా, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు, కృష్ణ భగవాన్ తదితరులు సహాయ పాత్రలను పోషించారు.[1][2]
త్వరిత వాస్తవాలు జేమ్స్ బాండ్, దర్శకత్వం ...
జేమ్స్ బాండ్ | |
---|---|
దర్శకత్వం | సాయి కిషోర్ మచ్చ |
నిర్మాత | అనిల్ సుంకర |
తారాగణం | అల్లరి నరేష్ సాక్షి చౌదరి |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ |
పంపిణీదార్లు | ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 24 జూలై 2015 (2015-07-24) |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
మూసివేయి