జనతాదళ్
భారతదేశానికి చెందిన రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
జనతాదళ్ (“ప్రజల దళం”) భారతదేశంలోని రాజకీయ పార్టీ. ఇది జనతా పార్టీ నుండి విడిపోయిన లోక్ దళ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్), జన్ మోర్చా పార్టీల భాగ్యస్వామ్యంలో 1988 అక్టోబరు 11న జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా వీ.పి సింగ్ నేతృత్వంలో ఏర్పాటైంది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు Janata Dal, సంక్షిప్తీకరణ ...
Janata Dal | |
---|---|
సంక్షిప్తీకరణ | JD |
స్థాపకులు | V. P. Singh |
స్థాపన తేదీ | 11 అక్టోబరు 1988 (35 సంవత్సరాల క్రితం) (1988-10-11) |
రద్దైన తేదీ | 2003 |
విలీనం |
|
Succeeded by |
|
రాజకీయ వర్ణపటం | Centre[2] |
జాతీయత |
|
రంగు(లు) | Green |
మూసివేయి