ఘంటసాల రత్నకుమార్
From Wikipedia, the free encyclopedia
ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు, రచయిత. ఈయన గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు. ఈయన డబ్బింగ్ ఆర్టిస్టుగా దక్షిణాది భాషల్లోనే కాక హిందీ వెయ్యికి పైగా సినిమాలకు, 15 వేలకుపైగా టీవీ ఎపిసోడ్లకు, 50 కిపైగా డాక్యుమెంటరీలకు పనిచేసాడు.[1] ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పినందుకు గాను ఈయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. 30 సినిమాలకు మాటలు అందించాడు.
త్వరిత వాస్తవాలు ఘంటసాల రత్నకుమార్, మరణం ...
ఘంటసాల రత్నకుమార్ | |
---|---|
మరణం | 2021 జూన్ 10 చెన్నై |
వృత్తి | డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు, మాటల రచయిత |
తల్లిదండ్రులు |
|
మూసివేయి
2021 లో కరోనా వ్యాధిన బడి కోలుకున్న ఈయన జూన్ 10, 2021 ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. అంతకు మునుపు కూడా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధ పడ్డాడు.[2]