గుడిగంటలు
From Wikipedia, the free encyclopedia
గుడిగంటలు 1964లో వి.మధుసూదన రావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, కృష్ణకుమారి, జగ్గయ్య ప్రధాన పాత్రధారులుగా నిర్మితమైన మెలోడ్రామా ప్రధానమైన తెలుగు చలనచిత్రం. తమిళచిత్రం ఆలయమణి (శివాజీ గణేశన్) ఆధారంగా నిర్మించబడింది. (హిందీలో ఆద్మీ (దిలీప్ కుమార్) గా తీశారు) .
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
గుడిగంటలు (1964 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదన రావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, జగ్గయ్య, మిక్కిలినేని, నాగయ్య, వాసంతి |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1964 వ సంవత్సరానికి గాను ఈ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అవార్డు ప్రకటించింది.