గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను
From Wikipedia, the free encyclopedia
గుంటూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: జిఎన్టి) [1] అనేది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో గుంటూరు రైల్వే డివిజను లోని కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గములో ఉంది.[2][3] ఇది భారతదేశంలో 295 వ అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషను.[4]
త్వరిత వాస్తవాలు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను, సాధారణ సమాచారం ...
గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | గుంటూరు , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16.3008°N 80.4428°E / 16.3008; 80.4428 |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | గుంటూరు–తెనాలి రైలు మార్గము, కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గము, పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము, నల్లపాడు–గుంతకల్లు రైలు మార్గము, గుంటూరు-మాచర్ల రైలు మార్గము, గుంటూరు-రేపల్లె రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 7 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను ) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
Disabled access | ![]() |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | GNT |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
History | |
Opened | 1 April 2003; 21 సంవత్సరాల క్రితం (1 April 2003) |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services |
మూసివేయి