కైలాసగిరి భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఒక కొండ పైన ఉన్న ఉద్యానవనం.[1] ఈ పార్క్ విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చేత అభివృద్ధి చేయబడింది, ఇది 380 ఎకరాల (150 హెక్టార్లు) భూభాగం, ఉష్ణమండల చెట్లతో కప్పబడి ఉంటుంది. 360 అడుగుల (110 మీ) వద్ద ఉన్న కొండ, విశాఖపట్నం పట్టణాన్ని విస్తరిస్తుంది.

Thumb
కైలాసగిరి పార్కు నుంచి విశాఖపట్టణం దృశ్యం
త్వరిత వాస్తవాలు కైలాసగిరి, స్థానం ...
కైలాసగిరి
Thumb
కైలాసగిరి వద్ద శివ-పార్వతుల విగ్రహాలు
స్థానంవిశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
విస్తీర్ణం380 ఏకరాలు
నిర్వహిస్తుందివిశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ
మూసివేయి

2003 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కైలాసగిరిని "ఉత్తమ పర్యాటక ప్రదేశం"గా గుర్తించింది. సగటున, సుమారు మూడు లక్షల మంది భారతీయ, విదేశీ పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ఉద్యానవనాన్ని సందర్శిస్తారు. వాతావరణాన్ని కాపాడటానికి, వుడా ఈ కొండను ప్లాస్టిక్ రహిత మండలంగా ప్రకటించింది.[1] ఒక కేబుల్ కారులో కొండ పైభాగానికి చెరుకొవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఇది మొదటిది.[2]

చిత్రాలు

ప్రస్తావనలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.