కృష్ణన్ పాల్ గుర్జార్
From Wikipedia, the free encyclopedia
కృష్ణన్ పాల్ గుర్జార్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
కృష్ణన్ పాల్ గుర్జార్ | |||
విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 జులై 2021 - ప్రస్తుతం | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
లోక్సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | అవతార్ సింగ్ భదానా | ||
నియోజకవర్గం | ఫరీదాబాద్ | ||
రవాణాశాఖ మంత్రి | |||
పదవీ కాలం 11 మే 1996 – 24 జులై 1999 | |||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | నూతనంగా ఏర్పాటైన నియోజకవర్గం | ||
తరువాత | లలిత్ నగర్ | ||
నియోజకవర్గం | టైగన్ | ||
పదవీ కాలం 1996 – 2005 | |||
ముందు | మహేందర్ ప్రతాప్ | ||
తరువాత | మహేందర్ ప్రతాప్ | ||
నియోజకవర్గం | మెవ్లా మహారాజపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1957-02-04) 1957 ఫిబ్రవరి 4 (వయసు 67) ఫరీదాబాద్, పంజాబ్, భారతదేశం (ఇప్పుడు హర్యానా, భారతదేశం) | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నిర్మల దేవి | ||
సంతానం | దేవీందర్ చౌదరి | ||
నివాసం | సెక్టార్-28, ఫరీదాబాద్ |
మూసివేయి