కృష్ణ ఎల్ల
భారతీయ జీవ సాంకేతిక శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
డాక్టర్ ఎం. కృష్ణ ఎల్లా (ఆంగ్లం: Krishna Ella) భారతీయ బయోటెక్ శాస్త్రవేత్త, భారతదేశంలో మొట్టమొదటి కరోనా టీకామందును కనుగొన్నా భారతీయ బయోటెక్ అంతర్జాతీయ లిమిటెడ్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్.[1] అతడు వైద్య విశ్వవిద్యాలయం కరోలినాలో పరిశోధనా అధ్యాపకుడు(చైర్మన్).[2] కొవిడ్ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ ప్రకటించింది.[3][4]
త్వరిత వాస్తవాలు డాక్టర్ కృష్ణ ఎల్లా Krishna Ella, జననం ...
డాక్టర్ కృష్ణ ఎల్లా Krishna Ella | |
---|---|
జననం | 1963 |
జాతీయత | ![]() |
వృత్తి |
|
సుపరిచితుడు/ సుపరిచితురాలు | శాస్త్రవేత్త, డాక్టర్ |
జీవిత భాగస్వామి | సుచిత్ర ఎల్లా |
సన్మానాలు | పద్మభూషణ్ |
వెబ్సైటు | https://www.bharatbiotech.com/ |
మూసివేయి