From Wikipedia, the free encyclopedia
కృషికార్ లోక్ పార్టీ (రైతు ప్రజల పార్టీ), భారతదేశంలోని హైదరాబాద్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ, ఇది ఆచార్య ఎన్.జి.రంగాచే స్థాపించబడింది.
![]() | This ఈ వ్యాసం అసంపూర్ణంగా ఉంది. |
అంతకు ముందు ఎన్.జి. రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజా పార్టీని స్థాపించారు.సృజనాత్మక విభేదాల కారణంగా, ఎన్.జి. రంగా పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగాకృషికార్ లోక్ పార్టీని స్థాపించారు[1].ఇది 1951 ఏప్రిల్ 11లో ఏర్పడింది.అది 1952లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది, తర్వాత 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయింది.[2]
1952 ఎన్నికల్లో 140 సీట్లు, కాంగ్రెస్కు 40, కమ్యూనిస్టులకు 41, కిసాన్ మజ్దూర్, ప్రజాపార్టీ, కృషికర్ లోక్ పార్టీ, సోషలిస్టు పార్టీ, స్వతంత్రులు మొత్తం 59 సీట్లు సాధించారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.