కుతుబ్ షాహీ సమాధులు
From Wikipedia, the free encyclopedia
" కుతుబ్ షాహి సమాధులు " హైదరాబాద్ లోని ప్రసొద్ధమైన గోల్కొండకోట సమీపంలో ఇబ్రహీం బాఘ్ (ప్రిసింక్ట్ గార్డెన్) వద్ద ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహి రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు, మసీదులు ఉన్నాయి. చిన్న సమాధుల వరుసలు ఒక అంతస్తులో ఉండగా పెద్ద సమాధులు రెండు అంతస్తులలో ఉన్నాయి.[1] ఒక్కొక్క సమాధి మద్యభాగంలో శవపేటిక దానికింద నేలమాళిగ ఉంటాయి. సమాధిపై గోపురం మీద నీలి, ఆకుపచ్చని టైల్స్ అలంకరించబడి ఉంటాయి. ఇప్పుడు కొన్ని ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి.[2]
త్వరిత వాస్తవాలు ప్రదేశం, రకం ...
ప్రదేశం | Golconda, Hyderabad |
---|---|
రకం | tomb |
నిర్మాణం ప్రారంభం | 1543 |
అంకితం చేయబడినది | Qutb Shahi Dynasty |
మూసివేయి