ఇండియన్ నేషనల్ లీగ్
From Wikipedia, the free encyclopedia
ఇండియన్ నేషనల్ లీగ్ (ఐఎన్ఎల్) అనేది 1994లో అప్పటి ఐయూఎంఎల్ నాయకుడు ఇబ్రహీం సులైమాన్ సైత్ నాయకత్వంలో స్థాపించబడిన భారతీయ రాజకీయ పార్టీ.[1] ఆ పార్టీ ప్రస్తుతం కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ సభ్యుడు.[1] ఇండియన్ నేషనల్ లీగ్ నాయకుడు అహ్మద్ దేవర్కోవిల్, కోజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడు, రెండవ పినరయి విజయన్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేస్తున్నాడు.
త్వరిత వాస్తవాలు ఇండియన్ నేషనల్ లీగ్, అధ్యక్షుడు ...
ఇండియన్ నేషనల్ లీగ్ | |
---|---|
అధ్యక్షుడు | మహ్మద్ సులేమాన్ |
ప్రధాన కార్యదర్శి |
|
స్థాపకులు | ఇబ్రహీం సులైమాన్ సైత్ |
స్థాపన తేదీ | 23 ఏప్రిల్ 1994 (30 సంవత్సరాల క్రితం) (1994-04-23) |
విభజన | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ |
విద్యార్థి విభాగం | నేషనల్ స్టూడెంట్స్ లీగ్ |
యువత విభాగం | నేషనల్ యూత్ లీగ్ |
ప్రాంతీయత | లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కేరళ) అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి (తమిళనాడు) |
కేరళ శాసనసభ | 1 / 140 |
Party flag | |
మూసివేయి
పిఎంఏ సలామ్అ కేరళ సెంబ్లీకి ఎన్నికైన మొదటి నేషనల్ లీగ్ అభ్యర్థి (2006).[2] ఇండియన్ నేషనల్ లీగ్ 2010ల చివరలో ఎల్డిఎఫ్ లో అధికారికంగా చేర్చబడింది.[2][3]