ఆజాద్ (2000 సినిమా)
2000 సినిమా / From Wikipedia, the free encyclopedia
ఆజాద్ 2000లో తిరుపతి స్వామి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. నాగార్జున, సౌందర్య, శిల్పాశెట్టి ఇందులో ప్రధాన పాత్రధారులు.
ఆజాద్ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం ఆజాద్ (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
ఆజాద్ (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తిరుపతి స్వామి |
---|---|
తారాగణం | నాగార్జున, శిల్పాశెట్టి, సౌందర్య |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | వైజయంతి మూవీస్ |
భాష | తెలుగు |
మూసివేయి
2000 వ సంవత్సరానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజిత నంది అవార్డు కు ఎంపికైంది.