ఆంధ్రభూమి
From Wikipedia, the free encyclopedia
మద్రాసు నుండి 1932 సంవత్సరంలో ప్రారంభించబడి ఏడు ముద్రణా కేంద్రాలకు విస్తరించిన తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి.[2] దీనికి ఆండ్ర శేషగిరిరావు సంపాదకులు. యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.[3]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు రకం, రూపం తీరు ...
![]() | |
రకం | ప్రతి దినం దిన పత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | దక్కన్ క్రానికల్ గ్రూప్ |
స్థాపించినది | 1932, మద్రాసు |
ముద్రణ నిలిపివేసినది | 2020-03-23 [1] |
కేంద్రం | హైదరాబాదు |
జాలస్థలి | http://www.andhrabhoomi.net |
మూసివేయి