అండమాన్ దీవులు
From Wikipedia, the free encyclopedia
బంగాళాఖాతంలో అండమాన్ ద్వీపసమూహాలు రూపుదిద్దుకున్నాయి. ఇవి భారతదేశం తూర్పు సముద్రతీరం, మాయన్మార్ పడమటి సముద్రతీరం మద్య ఉపస్థితమై ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటి. ఉత్తరంగా ఉన్న కోక్కో ద్వీపాల వంటి ద్వీపాలు కొన్ని మాత్రమే మయన్మార్ ఆధీనంలో ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు భూగోళశాస్త్రం, ప్రదేశం ...
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | బంగాళా ఖాతం |
అక్షాంశ,రేఖాంశాలు | 12°30′N 92°45′E |
ద్వీపసమూహం | అండమాన్ నికోబార్ దీవులు |
నిర్వహణ | |
భారత ప్రభుత్వం | |
జనాభా వివరాలు | |
జనాభా | 343,125 |
అదనపు సమాచారం | |
అధికార జాలస్థలి | www.and.nic.in |
మూసివేయి