ఇ-పాలన
From Wikipedia, the free encyclopedia
సాధారణంగా కాగితం, కలం, ఆధారంగా ప్రభుత్వ పాలన జరుగుతుంది. దీనికి బదులు ఎలెక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞానం ( సమాచార, సంచార సాంకేతికం) ఆధారంగా ప్రభుత్వం సేవలను అందించడమే ఇ-పాలన. దీని వలన ఖర్చు తగ్గటం, సమయం ఆదా కావటం, ప్రభుత్వ పనిలో పారదర్శకత మెరుగు పడటం, అవినీతి తగ్గటం మొదలైన లాభాలాన్నో ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులను సమన్వయం చేయటానికి జాతీయ ఇ-పాలన ప్రణాళిక 2006 మేలో ప్రవేశ పెట్టారు.

కంప్యూటర్ ద్వారా రైల్వే రిజర్వేషన్ భారతదేశంలో ఇ-పాలనకి శ్రీకారం అని చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో ఇ-పాలన
2015 లో ప్రభుత్వ అన్ని శాఖలను ఇ-పాలన వ్యవస్థకు మార్చేటందుకు ఇ-ప్రగతి పేరుతో 2400 కోట్ల పథకాన్ని చేపట్టింది.[1] [2]
- ఇ-ప్రగతి Archived 2020-01-16 at the Wayback Machine
- స్పందన
- ఇ-ఆఫీస్[permanent dead link]
- జిల్లా పోర్టల్[permanent dead link]
- మీ సేవ
- ఆంధ్రప్రదేశ్ పోర్టల్ Archived 2020-11-05 at the Wayback Machine
- ఎపి ఆన్లైన్ పోర్టల్ Archived 2018-11-19 at the Wayback Machine
- ఇ-కొనుగోలు పోర్టల్
- ఇ-రవాణ
- రిజిష్ట్రేషన్, స్టాంపుల శాఖ Archived 2020-01-16 at the Wayback Machine
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.