సురేష్ చంద్ర రాయ్

From Wikipedia, the free encyclopedia

సురేష్ చంద్ర రాయ్ 1957, 1958లో వరుసగా రెండు సంవత్సరాలు కలకత్తా షెరీఫ్ గా ఎన్నికయ్యారు.[1] 1971లో వాణిజ్యం, పరిశ్రమలకు గాను భారతదేశపు ప్రతిష్టాత్మకమైన మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా ఆయనకు లభించింది.[2] 1957లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్‌కతా స్థానిక బోర్డులో కూడా పనిచేశారు.[3]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.