డి.కె.ఆదికేశవులు నాయుుడు (D. K. Adikesavulu Naidu) (జ: 1 జూలై, 1941) 14వ లోక్సభ సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
డి.కె.ఆదికేశవులు | |||
నియోజకవర్గం | చిత్తూరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | చిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ | 1941 జూలై 1||
మరణం | 2013 బెంగళూరు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | డి.కె. సత్యప్రభ | ||
సంతానం | 1 కొడుకు, 2 కూతుర్లు | ||
నివాసం | చిత్తూరు | ||
మూలం | బయోడేటా |
డీకే ఆదికేశవులు నాయుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అనంతరం టీడీపీలో చేరి 2004లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచాడు. ఆయన తరువాత రెండుసార్లు టీటీడీ చైర్మన్గా పని చేసి 2013లో అనారోగ్యంతో మరణించాడు.[1]
బయటి లింకులు
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.