ఝరియా శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
ఝరియా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధన్బాద్ జిల్లా, ధన్బాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
- 2005: కుంతీ దేవి, భారతీయ జనతా పార్టీ[2]
- 2009: కుంతీ దేవి, భారతీయ జనతా పార్టీ[3]
- 2014: సంజీవ్ సింగ్, భారతీయ జనతా పార్టీ[4]
- 2019: పూర్ణిమా నీరాజ్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్[5]
2019 ఎన్నికల ఫలితం
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
భారత జాతీయ కాంగ్రెస్ | పూర్ణిమ నీరాజ్ సింగ్ | 79,786 | 50.5 | 24.3 |
భారతీయ జనతా పార్టీ | రాగిణి సింగ్ | 67,732 | 42.9 | 5.2 |
జెవిఎం (పి) | యోగేంద్ర యాదవ్ | 2,779 | 1.8 | 4.6 |
AJSU | అబధేష్ కుమార్ | 1,279 | 0.8 | |
మిగిలిన అభ్యర్థులు | 6,297 | |||
మెజారిటీ | 12,054 | 7.6 |
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.