భారతదేశంలో రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia
జనతా పార్టీ (సెక్యులర్) అనేది 1979 జూలైలో రాజ్ నారాయణ్ చే స్థాపించబడిన రాజకీయ పార్టీ. 1979 జూలై 16న, చరణ్ సింగ్ దాని నాయకత్వాన్ని స్వీకరించాడు. భారత జాతీయ కాంగ్రెస్ (I) మద్దతుతో 1979, జూలై 28న భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అయితే వారి మద్దతు ఉపసంహరణ తర్వాత 1979, ఆగస్టు 20న రాజీనామా చేశాడు. చరణ్ సింగ్ నేతృత్వంలోని జనతా పార్టీ 1980 భారత సాధారణ ఎన్నికలకు ముందు లోక్ దళ్గా పేరు మార్చబడింది.[1] కానీ అధికారికంగా దాని మునుపటి పేరుతోనే ఎన్నికలలో పోటీచేసింది. 1980లో 7వ లోక్సభకు జరిగిన ఎన్నికలలో, పార్టీ 41 స్థానాలను గెలుచుకుంది, మొత్తం పోలైన ఓట్లలో 9.39% పొందింది.[2]
జనతా పార్టీ | |
---|---|
స్థాపకులు | రాజ్ నారాయణ్ |
స్థాపన తేదీ | 1979 జూలై |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.