కొండవీటి సింహాసనం
From Wikipedia, the free encyclopedia
Remove ads
కొండవీటి సింహాసనం 2002, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలన చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, సౌందర్య, దాసరి నారాయణరావు, హర్షవర్ధన్, ఉదయభాను, లయ, తెలంగాణ శకుంతల తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1]
Remove ads
నటవర్గం
సాంకేతికవర్గం
- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- నిర్మాత: దాసరి నారాయణరావు
- సంగీతం: కోటి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads