కృష్ణార్జునులు

From Wikipedia, the free encyclopedia

కృష్ణార్జునులు 1982 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కృష్ణ, శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. జయకృష్ణా మూవీస్ బ్యానర్ మీద నిర్మాత జయకృష్ణ నిర్మించారు.

త్వరిత వాస్తవాలు కృష్ణార్జునులు, దర్శకత్వం ...
కృష్ణార్జునులు
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు (కథ, మాటలు, చిత్రానువాదం)
నిర్మాతజయ కృష్ణ
తారాగణంకృష్ణ
శోభన్ బాబు,
శ్రీదేవి,
జయప్రద
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
కూర్పుజి. జి. కృష్ణారావు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1982
సినిమా నిడివి
164 నిమిషాలు
భాషతెలుగు
మూసివేయి

తారాగణం

పాటలు

సత్యం సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేటూరి సుందరరామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి, దాసరి నారాయణరావు పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు.

1.కృష్ణార్జునులం మేమే సావాసం, రచన: దాసరి నారాయణరావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం కోరస్

2.ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3:బంగారు బాలపిచ్చుక నీ చూపులతో, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4:మంచు కొండల్లోన ఎండ కాచినట్టు మల్లెపూలు జల్లే, రచన: వేటూరి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5: మరదలా మరదలా మాణిక్యమా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6: సుందర బృందావనిలో ఈ సుందరి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల కోరస్

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.