From Wikipedia, the free encyclopedia
కె. ప్రతిభా భారతి (జననం ఫిబ్రవరి 6 1956) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకురాలు.[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు[3] (1999[2]–2004[4]).[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా 1983, 1985, 1994 లోనూ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 1998 లోనూ పనిచేసింది.[2] తెలుగుదేశం పార్టీ తరపున ఈ పదవులన్నీ అలంకరించింది.[5]
కె. ప్రతిభా భారతి | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధ్యక్షురాలు | |||
పదవీ కాలం 1999–2004 | |||
ముందు | యనమల రామకృష్ణుడు | ||
---|---|---|---|
తరువాత | కె. ఆర్. సురేశ్ రెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 6 ఫిబ్రవరి 1956 కావలి, శ్రీకాకుళం జిల్లా[1] | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం | ||
మతం | హిందూ |
ఈవిడ శ్రీకాకుళం జిల్లా కావలి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో 6 ఫిబ్రవరి 1956లో జన్మించింది. ఈమె తండ్రి కే .పున్నయ్య, శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు.[2][2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.