2017 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలు 2017 ఆగస్టు 5న జరిగాయి. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభ కార్యదర్శి షుంషేర్ కె. షెరీఫ్ ఉప రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. [1]
త్వరిత వాస్తవాలు వోటింగు, Nominee ...
| ||||||||||||||||||||||||||
వోటింగు | 98.21% | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||||||
|
మూసివేయి
ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ, పదవి కాలం 2017 ఆగస్టు 10న ముగిసింది. [2] వెంకయ్య నాయుడు ఎన్నికలలో గెలిచి, 2017 ఆగస్టు 11న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.