2001 గుజరాత్ భూకంపం
From Wikipedia, the free encyclopedia
2001 గుజరాత్ భూకంపం జనవరి 26 న భారత 52వ గణతంత్ర దినోత్సవం రోజున 08:46 AM IST లకు సంభవించి రెండు నిమిషాలు కంపించింది. భూకంప కేంద్రం గుజరాత్ రాష్ట్రం లోని కఛ్ జిల్లాకు చెందిన బాచావు తాలూకాలోని ఛోబారి గ్రామానికి నైఋతి దిశలో 9 km వద్ద ఉంది.[5] ఈ భూపలకలలో గల యేర్పడిన భూకంపం మోమెంట్ మాగ్నిట్యూడ్ స్కేలులో 7.7 నమోదైనది. ఇది మెర్కాలీ ఇంటెన్సిటీ స్కేలులో అధిక తీవ్రతగా నమోదైనది. ఈ భూకంపంలో 13,805, 20,023 మధ్యలో ప్రజలు ( దక్షిణ పాకిస్తాన్ లో 18 మందితో కలిపి) మరణించారు. 167,000 మంది గాయాలపాలయ్యారు. సుమారు 400,000 గృహాలు ధ్వంసమయ్యాయి.[6]
త్వరిత వాస్తవాలు తేదీ, ఆరంభ సమయం ...
తేదీ | 26 జనవరి 2001 (2001-01-26) |
---|---|
ఆరంభ సమయం | 03:16 UTC |
తీవ్రత | 7.7 Mw[1] |
లోతు | 16 కిలోమీటర్లు (10 మై.) |
భూకంపకేంద్రం | 23.419°N 70.232°E / 23.419; 70.232[2] |
రకం | Oblique-slip |
ప్రభావిత ప్రాంతాలు | భారతదేశం, పాకిస్తాన్ |
అత్యధిక తీవ్రత | X (Extreme) |
ప్రమాద బాధితులు | 13,805–20,023 dead[3][4] ~ 166,800 injured[4] |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/42/Gujarat_Earthquake_Relief_by_RSS_Volunteers.jpg/320px-Gujarat_Earthquake_Relief_by_RSS_Volunteers.jpg)