1949 కరాచీ ఒప్పందం
కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను గుర్తిస్తూ భారత పాకిస్తాన్లు చేసుకున్న ఒప్పందం / From Wikipedia, the free encyclopedia
1949 లో కరాచీలో జరిగిన కరాచీ ఒప్పందంపై భారత పాకిస్తాన్ దేశాల సైనిక ప్రతినిధులు సంతకం చేసారు. 1947 భారత పాక్ యుద్ధం తరువాత, భారత పాకిస్తాన్ల కోసం ఏర్పటైన ఐక్యరాజ్యసమితి కమిషను పర్యవేక్షణలో జరిగిన ఈ ఒప్పందంలో, కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను ఏర్పాటు చేశారు. [1] అప్పటి నుండి ఈ కాల్పుల విరమణ రేఖను ఐక్యరాజ్యసమితి పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. [2]
త్వరిత వాస్తవాలు జమ్మీ కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను స్థాపించే ఒప్పందం, రకం ...
జమ్మీ కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను స్థాపించే ఒప్పందం | |
---|---|
రకం | కాల్పుల విరమణ రేఖ రచన |
సందర్భం | 1947 భారత పాకిస్తాన్ యుద్ధం తరువాత |
రాసిన తేదీ | 1948 ఆగస్టు 13 |
సంతకించిన తేదీ | 27 జూలై 1949; 75 సంవత్సరాల క్రితం (1949-07-27) |
స్థలం | కరాచీ |
మధ్యవర్తులు | భారత పాకిస్తాన్ల కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కమిషను |
చర్చల్లో పాల్గొన్నవారు | భారత పాకిస్తాన్ సైనికాధికారులు |
సంతకీయులు | లెఫ్టి.జ. ఎస్.ఎం.శ్రీనగేష్ భారత్ తరపున మేజ్.జ. డబ్ల్యు.జె.కాథోర్న్ పాకిస్తాన్ తరపున హెర్నాండో శాంపర్, ఎం.డెల్వోయీ UNCIP తరపున |
కక్షిదారులు | భారతదేశం పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి |
Depositaries |
|
భాషలు | English |
మూసివేయి
త్వరిత వాస్తవాలు జమ్మీ కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను స్థాపించే ఒప్పందం, రకం ...
జమ్మీ కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను స్థాపించే ఒప్పందం | |
---|---|
రకం | కాల్పుల విరమణ రేఖ రచన |
సందర్భం | 1947 భారత పాకిస్తాన్ యుద్ధం తరువాత |
రాసిన తేదీ | 1948 ఆగస్టు 13 |
సంతకించిన తేదీ | 27 జూలై 1949; 75 సంవత్సరాల క్రితం (1949-07-27) |
స్థలం | కరాచీ |
మధ్యవర్తులు | భారత పాకిస్తాన్ల కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కమిషను |
చర్చల్లో పాల్గొన్నవారు | భారత పాకిస్తాన్ సైనికాధికారులు |
సంతకీయులు | లెఫ్టి.జ. ఎస్.ఎం.శ్రీనగేష్ భారత్ తరపున మేజ్.జ. డబ్ల్యు.జె.కాథోర్న్ పాకిస్తాన్ తరపున హెర్నాండో శాంపర్, ఎం.డెల్వోయీ UNCIP తరపున |
కక్షిదారులు | భారతదేశం పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి |
Depositaries |
|
భాషలు | English |
మూసివేయి