1926 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రాంతాల లెజిస్లేటివ్ కౌన్సిల్ల సభ్యులను ఎన్నుకోవడానికి బ్రిటిష్ భారతదేశంలో 1926 అక్టోబరు - నవంబరులలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. [1]
త్వరిత వాస్తవాలు 105 స్థానాలు మెజారిటీ కోసం 53 సీట్లు అవసరం, First party ...
| ||||||||||||||||
105 స్థానాలు మెజారిటీ కోసం 53 సీట్లు అవసరం | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మూసివేయి
స్వరాజ్ పార్టీ, బెంగాల్, మద్రాసులలో ప్రావిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలలో విజయం సాధించింది. బీహార్, ఒరిస్సాల్లో గణనీయమైన స్థానాలు సాధించింది. అయితే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి సీట్లు తగ్గాయి.[2]