హుద్హుద్ తుఫాను
From Wikipedia, the free encyclopedia
హుధుద్ తుఫాను (ఆంగ్లం: Cyclone Hudhud) అనేది దక్షిణ హిందూ మహాసముద్రంలో యేర్పడిన తుఫాను. ఇది అక్టోబరులో బెంగాల్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ తీరాలను తాకనుంది. దీనికి ఒక పక్షి పేరుతో (ఓమన్ భాషలో) నామకరణం చేశారు.[4][5][6] తూర్పు మధ్య బంగాళాఖాతంలో హుధుద్ పెనుతుపాన్గా మారింది. గోపాలపూర్కు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్ల దూరంలో తుపాను అక్టోబరు 9 2014 నాటికి కేంద్రీకృతమైంది. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ఈ తుఫాను 24 గంటల్లో తుపానుగా మారి 36 గంటల్లో తీవ్ర పెనుతుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబరు 12 2014 న మధ్యాహ్నం విశాఖ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది. 11 నుంచి ఒడిశా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నాయి.
త్వరిత వాస్తవాలు Very severe cyclonic storm (IMD scale), Formed ...
Very severe cyclonic storm (IMD scale) | |
---|---|
Category 4 (Saffir–Simpson scale) | |
Formed | అక్టోబర్ 7, 2014 |
తీరందాటిన తేది | అక్టోబర్ 14, 2014 |
Highest winds | 3-minute sustained: 175 km/h (110 mph) 1-minute sustained: 215 km/h (130 mph) |
Lowest pressure | 960 mbar (hPa); 28.35 inHg (Estimated at 937 hPa (27.67 inHg) by the JTWC[1]) |
Fatalities | 24 total[2] |
కలిగించిన నష్టము | $1.63 billion (2014 USD)[3] |
తుఫాను ప్రభావిత ప్రాంతాలు | అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా |
Part of the 2014 North Indian Ocean cyclone season | |
మూసివేయి